కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడిపై జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జిల్లా టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారులతో సమీక్ష

- 10-5-2020* --


*ఈ రోజు ఉదయం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడిపై జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జిల్లా టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారులతో సమీక్ష చేస్తున్న  కేంద్ర బృందం ప్రతినిధులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత దూబే, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధూఖాన్*


*జిల్లా జనాభా, విస్తీర్ణం, తదితర వివరాలతో పాటు గ్రామం/మండలం,  పట్టణం/మునిసిపాలిటీ వారీగా, జెండర్, వయసు వారీగా జిల్లాలో మొదటి కరోనా కేసు నొసం నుండి నిన్నటి వరకు వారం, వారం..నమోదు అయిన కేసుల వివరాల గ్రాఫ్, రికవరీ బాగా అయి 42 శాతం డిశ్చార్జెస్, 15 మరణాలు( సుమారు 2.71 శాతం), 46 పెరిమీటర్/స్ట్రీట్  కంటైన్మెంట్ క్లస్టర్స్ వారీగా కేసుల వివరాలు,  రాష్ట్రంలోనే  17,399 సాంపిల్స్ కలెక్షన్స్, టెస్టింగ్ లో రాష్ట్రంలో 3 వ స్థానం, 1136 సాంపిల్స్ రిజల్ట్స్ పెండింగ్,  కోవిడ్ ల్యాబ్స్ టెస్టింగ్, ట్రేసింగ్,  హాస్పిటల్స్ సన్నద్ధత, కర్నూలు జిజిహెచ్ రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రి,విశ్వభారతి, శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి లలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ వివరాలు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల వివరాలు,  క్వారం టైన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ సెంటర్స్ నిర్వహణ, రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా కర్నూలు లో హాస్పిటల్ కాని చైతన్య కాలేజ్ ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 14 మంది కోవిడ్ విజేతల డిశ్చార్చ్,  కోవిడ్ ఆస్పత్రుల నుండి 80 సంవత్సరాల వృద్ధుడు, ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న చిన్నారి బాలిక  కోవిడ్ ను జయించి డిశ్చార్చ్ కావడం,  మెటీరియల్ నిర్వహణ,  పీపీఈ లు, ఎన్95 మాస్కులు, మందుల ను కొరత లేకుండా ప్రభుత్వం సరఫరా చేసారని, కర్నూలు, నంద్యాల  కంటైన్మెంట్ క్లస్టర్ లలో  నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ డోర్ డెలివరీ, మొబైల్ రైతు బజార్లు, కోవిడ్ వైరస్ జాగ్రత్తలు,  అవగాహన చర్యలు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డిశ్చార్చ్ అయిన కోవిడ్ విజేతలకు ఒక్కొక్కరికి రూ.2000/- నగదు ఇచ్చి పంపడం, సీఎం ఆదేశాల ప్రకారం ప్రతి కుటుంబానికి 3 మాస్కుల ప్రకారం రెడ్ జోన్స్ లో మొదటి దశలో ఉచితంగా 65 లక్షల మాస్కుల పంపిణీ ఇలా.. మొత్తం ..కరోనా కట్టడికి ప్రభుత్వ తరఫున జిల్లా యంత్రాంగం తీసుకున్న మొత్తం  చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పిపిటి) ద్వారా కేంద్ర బృందానికి వివరించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్* 


*పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ లో రెండవ అతిపెద్ద జిల్లా కర్నూలు లో జిల్లా కలెక్టర్ సహకారంతో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిస్థితి వివరాలను,  జియో ఫెన్సింగ్, డ్రోన్స్  టెక్నాలజీ ద్వారా రెడ్ జోన్స్ లో పర్యవేక్షణ, పోలీస్ పెట్రోలింగ్  పెరిమీటర్ కంటైన్మెంట్,  ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ట్రేసింగ్ తదితర అన్ని వివరాలను, కేసుల వివరాలను, దాదాపు 11500 వేల వాహనాల సీజ్ ,సుమారు రూ.3.50 కోట్ల ఫైన్ వసూలు, కేసుల వివరాలను వివరించిన ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప.,పాల్గొన్న జేసీ రవి పట్టన్ షెట్టి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప,  మునిసిపల్ కమీషనర్ డీకే బాలజీ, కోవిడ్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డా.కమల్ రాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ విధేకరే, జేసీ2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ డా.రామగిడ్డయ్య, జిల్లా స్థాయి నోడల్ అధికారులు. ఈ మధ్యాహ్నం కలెక్టరేట్, జిల్లా పరిషత్ లలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్, నోడల్ టీమ్స్ ఏర్పాట్లను పరిశీలించనున్న కేంద్ర బృందం.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image