గూడూరు 2 టౌన్  లోని న్యూ ఇందిరా నగర్ లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సేవాభావం  కలిగిన వ్యక్తి అయిన ధనంజయ రెడీ గారు సహాయ సహకారాలతో   ఈరోజు 05.05.2020వ గూడూరు 2 టౌన్  లోని న్యూ ఇందిరా నగర్ లోని నిరుపేదలు అయిన 50 కుటుంబాలకు   వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి,శివ కుమార్,గ్రానైట్ ప్రభాకర్, ప్రజేంద్ర రెడ్డి, కరిముల్ల,C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.