250 మందిని పరీక్షించగా  38 మందికి(కర్నూలుకు చెందిన 37 మందికి , కడపకు చెందిన ఒకరికి ) పాజిటివ్ వచ్చింది : డాక్టర్ అర్జా శ్రీకాంత్

*పత్రికా ప్రకటన/ స్క్రోలింగ్ కోసం
12/5/2020
విజయవాడ


కోవిడ్ స్టేట్ నోడల్ అధికారి
డాక్టర్ అర్జా శ్రీకాంత్


మహారాష్ట్రలోని థానే నుండి కర్నూలుకు  స్పెషల్ ట్రైన్ లో 930 మంది వలస కార్మికులు వచ్చారు. వీరందరూ గుంతకల్ రైల్వే స్టేషన్ లో దిగారు. వీరు  అనంతపూర్,  కర్నూలు కు చెందిన వారు.


వీరిలో 250 మందిని పరీక్షించగా  38 మందికి(కర్నూలుకు చెందిన 37 మందికి , కడపకు చెందిన ఒకరికి ) పాజిటివ్ వచ్చింది.


వీరందరినీ క్వారంటైన్ సెంటర్లో చేర్పించాం


క్లస్టర్ కంటైన్మెంట్ స్ట్రాటజీ వీరికి అవసరం లేదు


వీరందరూ ముంబై లో గల మసీద్ బండారి ఫిష్ మార్కెట్ లో లేబర్ గా పనిచేసి వచ్చినట్లుగా గుర్తించాం


వీరందరికీ తగిన వైద్యాన్ని అందిస్తాం
 Dr Arja Srikanth
Covid State nodal officer


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు