మూడు రోజుల్లో 71 లక్షల 69 వేల 294 కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ. : కోన శశిధర్, సివిల్ సప్లయిస్ కమిషనర్

అమరావతి
01.5.2020



- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ


- మూడు రోజుల్లో 71 లక్షల 69 వేల 294 కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ.


- మూడో విడతలో భాగంగా మొత్తం 1,07,235.596 మెట్రిక్ టన్నుల బియ్యం..


-  7,298.482 మెట్రిక్ టన్నుల కంది పప్పు పంపిణీ.


- పోర్టబులిటీ ద్వారా రేషన్ అందుకున్న 16,87,857 కుటుంబాలు


: కోన శశిధర్, సివిల్ సప్లయిస్ కమిషనర్, ఎక్స్అఫీషియో కార్యదర్శి