పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

 


అమరావతి :


పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం


*ఏపీలో జులైలో పదో తరగతి పరీక్షలు*


*జులై 10 నుంచి 15 వరకు పరీక్షలు*


*ప్రతీ పేపర్ కు 100 మార్కులు*
 
*కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదింపు*


*భౌతికదూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణ*


*పరీక్షా సమయం :ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు*


*10-07.2020 (శుక్రవారం) -  ఫస్ట్ లాంగ్వేజ్*


*11-07.2020 (శని వారం)-  సెకండ్ లాంగ్వేజ్* 


*12-07.2020 (ఆదివారం)-  థర్డ్ లాంగ్వేజ్*


*13-07.2020(సోమవారం) -  గణితం*


*14-07.2020(మంగళవారం) -   జనరల్ సైన్స్*


*15-07.2020(బుధవారం) -  సోషల్ స్టడీస్*


*16.07.2020(గురువారం) - OSSC మెయిన్ లాంగ్వేజ్*


*17.07.2020(శుక్రవారం) - SSC వొకేషనల్ కోర్సు*


.......