తిరుపతి, మే 3(అంతిమ తీర్పు) :
తేది.03.05.2020
సమయం 11.30
రుయా నుండి నేడు 8 మంది మంది డిస్సార్జి... రుయా సూపరినెంట్ భారతి
ఇందులో 7 మంది శ్రీకాళహస్తి వాసులు
ఒక్కరు నిండ్ర చెందిన వారు.
మహిళ ఒక్కరు వయస్సు 45 సం.
పురుషులు 25, 49, 37, 21, 28, 32 , 40 సం. వయస్సు వారు.
జిల్లాలో మొత్తం కేసులు 80
నిన్నటి వరకు డిస్సార్జి 35
నేడు డిస్సార్జి 8
ప్రస్తుతం చికిత్స పొందుతున్న జిల్లా వాసులు 37 మంది.