800 కుటుంభాలకు పౌష్టికాహారం మరియు కూరగాయలు అందించిన మాజీ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్

*గూడూరు మండలం* : *కొమ్మనేటూరు* *పంచాయతి నందు 800 కుటుంభాలకు పౌష్టికాహారం మరియు కూరగాయలు అందించిన మాజీ శాసనసభ్యులు


 *తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు* *నాయుడు  ఆదేశాల మేరకు* ...  


*గూడూరు మండలం* : కొమ్మనేటూరు పంచాయతి లోని కొమ్మనేటూరు, రెడ్డిగుంట,తిరువెంగలాయపల్లి, తిరుపతిగారి పల్లి గ్రామాల నందు నివసిస్తున్న 800 కుటుంభాలకు కుటుంబానికి 5 కోడి గుడ్డులు మరియు కూరగాయలను పంపిణి చేసిన... 


 *మాజీ శాసనసభ్యులు మరియు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్* *వర్యులు*  పాశిం.సునీల్ కుమార్* 


అనoతరం మీడియాతో మాట్లాడుతూ... 


⭐కరోనా లాక్ డౌన్ వలన ప్రజలు ఎదుర్కోనుచున్న ఇబ్బందుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.
 
⭐ఈ కరోనా లాక్ డౌన్ వలన కూలి పనులు లేక గ్రామాలు యందు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా పేదలకు ఈ సహాయ కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.
   
⭐ఈ కరోనా లాక్ డౌన్ లో మద్యం షాపులు లేనందువలన ప్రతి కుటుంభం ఉన్నంతలో తిని కుటుంభ సభ్యులతో గడిపారు. కాని రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు తెరవడంతో కుటుంభ పోషణ కొరకు దాచుకున్న డబ్బులను తీసుకెళ్ళి తాగుతున్నారని, దీని వలన కుటుంభంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు.


⭐ప్రస్తుతం సంపాదన లేదు కాబట్టి , ఉన్నదానిలోనే పొదుపుగా వాడుకుంటూ కుటుంభసభ్యులతో కలసి ఇంటిలో ఉండి కరోనా మహమ్మారి భారిన పడకుండా ఉండాలని, చేతులను 20 నిముషాల పాటు సబ్బుతో శుబ్రపరుచుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు.చెంచురామయ్య, మండల పార్టీ అద్యక్షులు కొండూరు.వెంకటేశ్వరరాజు, మండల నాయకులు నెలటూరు.భాస్కర్ రెడ్డి, మధురెడ్డి, BC సెల్ అధ్యక్షులు శ్రీనివాసులు, MPTC అభ్యర్ధి మాతంగి.వెంకటయ్య, నాయకులు కాపులూరు.బాలకృష్ణా రెడ్డి, చుట్టి.వీర రాఘవులు, ఈతమొక్కల.పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image