ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది

అమరావతి, మే 10 ,(అంతిమ తీర్పు) :
ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది


వారిని తీసుకొచ్చే విమానాలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వస్తాయి.  


విదేశాల నుంచి వచ్చే వారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై విశాఖపట్నం కు నేరుగా రావచ్చు.


 వీరందరిని ఆయా జిల్లాల కమాండ్ కంట్రోల్ కు తరలించడం జరుగుతుంది. అన్ని రకాల COvid   టెస్టులు చేసిన పిదప, ఎవరికైనా నా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే దగ్గర్లో ఉన్న Covid  సెంటర్ కు అంబులెన్స్ ద్వారా తరలించడం జరుగుతుంది.


ఏపీకి చేరుకున్నవారికి రెండు రకాల క్వారంటైన్లు సదుపాయములు క లుగ చేయడం జరుగుతుంది. .


 పెయిడ్‌, ఉచిత క్వారంటైన్‌లలో ఏదైనా ఎంచు కోవచ్చు 


30వేల మంది ఏపీ వాసులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.


   
‘‘2 వారాల క్వారంటైన్‌ తర్వాత మళ్లీ 14 రోజకుల హోం క్వారంటైన్‌ పాటించాలి. 


అమెరికా నుంచి మొదటి విమానం 11.5.20  హైదరాబాద్‌ వస్తుంది. వారిని విజయవాడలోనే క్వారటైన్‌ చేయటం జరుగుతుంది


.హోటల్‌ క్వారంటైన్‌ చేసేందుకు తక్కువ ఖర్చుతో ఏర్పాట్లు చేయటం జరిగింది. 
విదేశాలనుండి  వస్తున్నటువంటి మనవాళ్లు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం వైద్య మరియు క్వరంటిన్ సదుపాయాలు కలుగజేయడం జరుగుతుంది. 


అన్ని టెస్టులు జరిగిన పిదప స్వీయ  గృహనిర్బంధం కూడా పాటించవలసి ఉంటుంది.
___________________________
డాక్టర్ శ్రీకాంత్ అర్జా
స్టేట్ నోడల్ ఆఫీసర్-covid19