కావలి లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ బి.శివరెడ్డి 

కావలి లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ బి.శివరెడ్డి


కావలికి కొత్త కమిషనర్ గా
 బి. శివారెడ్డి బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు.నరసరావుపేట నుండి ఆయన కావలి కి బదిలీ అయ్యారు  .
కావలి పట్టణం కరోనా బారిన పడకుండా కాపాడవలసిందిగా ఆయనకు ప్రజలు విజ్ఞప్తి చేశారు. 
1960 దశకం చివరలో ఆవిర్భావమైన కావలి మునిసిపాలిటీకి బి. శివారెడ్డి 40 వ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారు.