రోజురోజుకు ముందుకు వెళ్తున్న రామిరెడ్డి  ట్రస్ట్ సేవలు

రోజురోజుకు ముందుకు వెళ్తున్న రామిరెడ్డి  ట్రస్ట్ సేవలు ..


కావలి ,మే 14(అంతిమ తీర్పు-N. సాయి )


 గురువారం నాడు కావలి పట్టణం నందు  ప్రతి రోజు మాదిరిగానే  ఏటూరు రామిరెడ్డి, సురె మదన్ మోహన్ రెడ్డి ,రోసి రెడ్డి , టీచర్స్ హెల్పింగ్ హాండ్స్  రఘునాద్ రెడ్డి, రామ్ మోహన్ రావు మరియు రామిరెడ్డి శిష్యబృందం ఆధ్వర్యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, ఈ రోజు  457 మందికి భోజనం కూరలు పేదవారికి , వలస కూలీలకు  వివిధ ప్రాంతాలలో  భోజనం అందిస్తూ దాతృత్వం చాటుతున్నారు.