Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సేవాభావం  కలిగిన వ్యక్తి అయిన మార్కెట్ సెల్వి సహాయ సహకారాలతో   ఈరోజు 11.05.2020వ గూడూరులో 2 టౌన్ లోని ఆరవ కట్ట హరిజన వాడ లోని  60 పేద కుటుంబాలకు   వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం, కురగాయుల మార్కెట్ అధ్యక్షుడు ధనశేఖర్,కార్యవర్గ సభ్యులు ఎం.మస్తానయ్యా, ప్రజేందర్ రెడ్డి, గ్రానైట్ ప్రభాకర్,రవి కుమార్, కరిముళ్ళ,C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.