సొంత ప్రదేశాలకు బయలుదేరిన చత్తీస్ గడ్ భక్తులు

సొంత ప్రదేశాలకు బయలుదేరిన చత్తీస్ గడ్ భక్తులు .....            ఏ.ఎస్.పేట, మే 13 (అంతిమ తీర్పు) :        .మండల కేంద్రం యాత్రా స్థలమైన ఏఎస్ పేట  దర్గా దర్శనానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా గత 50 రోజుల నుండి ఇక్కడే చిక్కుకున్న చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన భక్తులను ఎట్టకేలకు అధికారులు వారి సొంత రాష్ట్రానికి పంపించే ఏర్పాట్లు చేశారు అందులో భాగంగా ఎఎస్ పేట నుండి గుంటూరు వరకు 34 మంది చత్తీస్గఢ్ వాసులను ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి గుంటూరు నుండి ట్రైన్లో వారి స్వర ప్రదేశాలకు వెళ్లే ఏర్పాట్లను అధికారులు చేశారు ఏది ఏమైనా తమ సొంత ప్రదేశాలకు వెళ్తున్నామన్న ఆనందం వ్యక్తం చేసిన భక్తులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ ఏవో ఎంపీడీవో కార్యాలయ ఏవో శ్రీనివాసులు ఎస్ఐ గోపాల్ ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ సహాయకులు సులేమాన్ తదితరులు పాల్గొన్నారు


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image