కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపు పై ఆందోళన....

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపు పై ఆందోళన....


కావలి ,మే ,15 (అంతిమ తీర్పు-N. సాయి )


కావలి పట్టణం నందు  రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ sanghat స్టేట్ కో కన్వీనర్ జి కిరణ్ ఆదేశాలతో మరియు జోనల్ కోఆర్డినేటర్ కమల్ సూచనలతో నెల్లూరు జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ కోఆర్డినేటర్ వి శివ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపుపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘ కోఆర్డినేటర్ వెంకయ్య మరియు ప్రసాద్ పాల్గొని కావలి ఎలక్ట్రికల్ డి.ఈ  కె భాస్కర్ రెడ్డి కి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో  శివ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 50 రోజుల నుంచి దేశ ప్రజలందరికీ ఈ మహమ్మారి నుండి కాపాడుటకు ఇళ్లలోనే లాక్ డౌన్లో చేసి బడుగు బలహీన ప్రజలకి మరియు అనేక రకములైన కార్మికులకు పని లేక పూట గడవటమే కష్టం గా ఉండే తరుణంలో ప్రజల మీద మోయలేని భారాన్ని కరెంటు  రూపం నా  గోరుచుట్టుపై రోకలి పోటు అనుసంధాన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది అని మార్చి ఏప్రిల్ మే నెల బిల్లు పూర్తిగా మాఫీ చేయాలని జూన్ నుండి పాత విధానంలో పాత రేట్లతో కరెంటు బిల్లులు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది డిమాండ్ చేస్తుంది అన్నారు. అలా కాని పక్షంలో ప్రజల పక్షాన ఉండి కరెంటు బిల్లులు తగ్గేవరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.