ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో యమహా సుబ్రమణ్యం సహాయ సహకారాలతో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో యమహా సుబ్రమణ్యం సహాయ సహకారాలతో   ఈరోజు 02.05.2020వ గూడూరు 2 టౌన్  లోని చింపిరి నాయుడు కట్ట నందు 60 పేద కుటుంబాలకు   వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. గూడూరు శాసన సభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు గారు మరియు కమిషనర్ ఓబులేసు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం,ప్రజేంద్ర రెడ్డి, కరిముల్లా, ఎం మస్తానయ్య, ఆలీ, C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.