ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :

ది.07.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  



గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 56  కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 1833 , వైద్య సేవలు పొందుతున్న వారు 1015 , డిశ్చార్జ్ అయిన వారు 780 , మరణించిన వారు 38.  



గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు  - 8,087 , మొత్తం ఇప్పటి వరకు చేసినవి 1,49,361 వాటిలో పోసిటివ్ కేసులు 1833 (1.23%) మరణాలు 38 (2.07 %)


 


జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు 3 ,  మొత్తం  83 ,  చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 39 ,  మరణించిన వారు 4 ; 



చిత్తూరు  : కొత్త కేసులు లేవు ,  మొత్తం  82,   చికిత్స పొందుతున్న వారు 14 , డిశ్చార్జి అయిన వారు 68 ,   మరణించిన వారు లేరు ; 



తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం  ,46,  చికిత్స పొందుతున్న వారు 20, డిశ్చార్జి అయిన వారు 26 , మరణించిన వారు లేరు; 



గుంటూరు : కొత్త కేసులు 10 ,  మొత్తం  373 ,  చికిత్స పొందుతున్న వారు 215 , డిశ్చార్జి అయిన వారు 150 , మరణించిన వారు 8 ; 



వైఏస్సార్ కడప : కొత్త కేసులు  6 ,  మొత్తం  96 ,  చికిత్స పొందుతున్న వారు 56  , డిశ్చార్జి అయిన వారు 40 , మరణించిన వారు లేరు ; 



కృష్ణ : కొత్త కేసులు 16 ,   మొత్తం  316 ,  చికిత్స పొందుతున్న వారు 182  , డిశ్చార్జి అయిన వారు 123 , మరణించిన వారు  11 ;
 


కర్నూలు: కొత్త కేసులు 7 ,  మొత్తం  540 ,  చికిత్స పొందుతున్న వారు 360 , డిశ్చార్జి అయిన వారు 168 , మరణించిన వారు 12 ; 



నెల్లూరు : కొత్త కేసులు 4 ,  మొత్తం  96 ,  చికిత్స పొందుతున్న వారు 34 ,  డిశ్చార్జి అయిన వారు 59 , మరణించిన వారు 3 ; 



ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  61,  చికిత్స పొందుతున్న వారు 9 , డిశ్చార్జి అయిన వారు 52 , మరణించిన వారు లేరు ; 



శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 5 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



విశాఖపట్నం : కొత్త కేసులు 7 , మొత్తం  46 ,  చికిత్స పొందుతున్న వారు 24 , డిశ్చార్జి అయిన వారు 22 , మరణించిన వారు లేరు ; 



విజయనగరం - కొత్త కేసులు 3 , మొత్తం  3 ,  చికిత్స పొందుతున్న వారు 3, డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



పశ్చిమ గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం 59 ,  చికిత్స పొందుతున్న వారు 26 ,  డిశ్చార్జి అయిన వారు 33 ,  మరణించిన వారు లేరు ;


ఇతర రాష్ట్రాల వారు  కొత్త కేసులు లేవు  మొత్తం 27 ,( గుజరాత్ 26, కర్ణాటక 1)
చికిత్స పొందుతున్న వారు 27 ,  డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;