ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :

ది.07.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  



గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 56  కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 1833 , వైద్య సేవలు పొందుతున్న వారు 1015 , డిశ్చార్జ్ అయిన వారు 780 , మరణించిన వారు 38.  



గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు  - 8,087 , మొత్తం ఇప్పటి వరకు చేసినవి 1,49,361 వాటిలో పోసిటివ్ కేసులు 1833 (1.23%) మరణాలు 38 (2.07 %)


 


జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు 3 ,  మొత్తం  83 ,  చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 39 ,  మరణించిన వారు 4 ; 



చిత్తూరు  : కొత్త కేసులు లేవు ,  మొత్తం  82,   చికిత్స పొందుతున్న వారు 14 , డిశ్చార్జి అయిన వారు 68 ,   మరణించిన వారు లేరు ; 



తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం  ,46,  చికిత్స పొందుతున్న వారు 20, డిశ్చార్జి అయిన వారు 26 , మరణించిన వారు లేరు; 



గుంటూరు : కొత్త కేసులు 10 ,  మొత్తం  373 ,  చికిత్స పొందుతున్న వారు 215 , డిశ్చార్జి అయిన వారు 150 , మరణించిన వారు 8 ; 



వైఏస్సార్ కడప : కొత్త కేసులు  6 ,  మొత్తం  96 ,  చికిత్స పొందుతున్న వారు 56  , డిశ్చార్జి అయిన వారు 40 , మరణించిన వారు లేరు ; 



కృష్ణ : కొత్త కేసులు 16 ,   మొత్తం  316 ,  చికిత్స పొందుతున్న వారు 182  , డిశ్చార్జి అయిన వారు 123 , మరణించిన వారు  11 ;
 


కర్నూలు: కొత్త కేసులు 7 ,  మొత్తం  540 ,  చికిత్స పొందుతున్న వారు 360 , డిశ్చార్జి అయిన వారు 168 , మరణించిన వారు 12 ; 



నెల్లూరు : కొత్త కేసులు 4 ,  మొత్తం  96 ,  చికిత్స పొందుతున్న వారు 34 ,  డిశ్చార్జి అయిన వారు 59 , మరణించిన వారు 3 ; 



ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  61,  చికిత్స పొందుతున్న వారు 9 , డిశ్చార్జి అయిన వారు 52 , మరణించిన వారు లేరు ; 



శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 5 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



విశాఖపట్నం : కొత్త కేసులు 7 , మొత్తం  46 ,  చికిత్స పొందుతున్న వారు 24 , డిశ్చార్జి అయిన వారు 22 , మరణించిన వారు లేరు ; 



విజయనగరం - కొత్త కేసులు 3 , మొత్తం  3 ,  చికిత్స పొందుతున్న వారు 3, డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



పశ్చిమ గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం 59 ,  చికిత్స పొందుతున్న వారు 26 ,  డిశ్చార్జి అయిన వారు 33 ,  మరణించిన వారు లేరు ;


ఇతర రాష్ట్రాల వారు  కొత్త కేసులు లేవు  మొత్తం 27 ,( గుజరాత్ 26, కర్ణాటక 1)
చికిత్స పొందుతున్న వారు 27 ,  డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు