నాని, బోండా ఉమా విజయవాడ కు పట్టిన చీడ పురుగులు : దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

4 -5 -20. విజయవాడ.
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..


*నాని, బోండా ఉమా విజయవాడ కు పట్టిన చీడ పురుగులు*
 *పుష్కరాల సమయంలో చర్చిలు మసీదులు గుళ్ళు పడగొట్టిన ప్రజాద్రోహి కేసినేని నాని అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
*ఎంపీగా విజయవాడకు చేసింది శూన్యం*...
తన ఆర్థిక పెరుగుదలకు కారణమైన కేశినేని ట్రావెల్స్ ఉద్యోగుల ను సైతం మోసం చేసిన వ్యక్తి కేశినేని నాని... 
 
*కబ్జాల నాని, బోండా ఉమా చరిత్ర అందరికీ తెలుసు*...
 తాగి వచ్చి, మద్యం సీసాల తో ప్రెస్ మీట్ పెట్టే బోండా ఉమా ఇంకా ఏమి మాట్లాడగలరు...
వ్యాపారుల వ్యతిరేకి బోండా ఉమా...


టిడిపి అండ్ కో ఎవరికి సాయం చేయరు..
సాయం చేసే వారిపై నిందలు వేస్తారు....
ఎంపీకి 45 రోజుల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా. ?
బాబు డైరెక్షన్ లో టిడిపి నాయకులు సేవ ముసుగులో కరోనా వ్యాపింప చేయాలని ఉద్దేశంతోనే ప్రయత్నిస్తున్నారు...
సమాచారం లేకుండా జాగ్రత్తలు పాటించకుండా కూరగాయల పంపిణీ చేసిన ఎంపీ నాని తదితరులపై కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు సమర్థించిన మంత్రి...
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులకు అండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం...
ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల చర్యలను తప్పుబడుతూ ఎంపీ నాని, బోండా ఉమా వ్యాఖ్యలను మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఖండించారు..
ఇటీవల 47 డివిజన్ పరిధిలో ప్రభుత్వ లాక్ డౌన్ ఆదేశాలకు విరుద్ధంగా కనీసం సామాజిక దూరం పాటించకుండా పెద్ద ఎత్తున ప్రజలను జమచేసి ప్రాణాంతకమైన కరోనా వ్యాధి వ్యాపించే విధంగా ప్రవర్తించిన టిడిపి నాయకులు ఎంపీ నాని పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే... 


ఈ విషయంపై మంత్రి  మాట్లాడుతూ కూరగాయల పంపిణి లేదా సేవా కార్యక్రమాలు అనే వంకతో చంద్రబాబు అండ్ కో రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ప్రయత్నిస్తున్నారన్నారు..


గత టిడిపి ప్రభుత్వ లో పని చేసిన పోలీసులు ఇప్పుడు పని చేస్తున్నారు.. అప్పుడు మంచి ఇప్పుడు ఎందుకు అయ్యారు...
విమర్శల పై టిడిపి నాయకులకు పొంతన లేదు
ఒకరు 5 కోట్లు అంటే మరొకరు పది కోట్లు...
లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరు ఇబ్బంది పడకూడదనే సీఎం జగన్ మోహన్ రెడ్డి  పిలుపుమేరకు నియోజకవర్గంలో  వ్యాపారస్తులు, స్నేహితుల సహకారం తోనే  ఒక లక్షా ఐదువేల మందికి (ప్రతి ఇంటికి ఐదు కిలోల చొప్పున కూరగాయలు)... నియోజకవర్గంలోని వార్డ్ వాలెంటర్ల్లు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పురోహితులకు, మీడియా మిత్రులకు నిత్యవసర సరుకులు మరియు బియ్యం, మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు...
 
ఎంపీ కి 45 రోజులు తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు....
ఇప్పటివరకు ఎక్కడ తాగి ఫామ్హౌస్లో పడుకున్నావ్ అని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు..


కెనాల్ రోడ్లో వ్యాపారస్తుల ను బెదిరించిన విషయం గుర్తు లేదా..
అవసరం లేకున్నా రహదారి వెడల్పు పేరుతో కెనాల్ రోడ్లో వ్యాపారుల ను బెదిరించిన నాని గురించి అందరికీ తెలుసన్నారు..
పుష్కరాల సమయంలో దుర్గ గుడి వద్ద గోశాల తొలగించవద్దు అని అడిగేందుకు వచ్చిన వ్యాపారులతో బీహార్ దొంగల తో పోల్చిన వారిని అవమానించిన విషయం వ్యాపారులు మర్చిపోలేదు అన్నారు..
ఎంపీ కార్యాలయం పక్కన ఉన్న పబ్లిక్ స్థలాన్ని కబ్జా చేసిన విషయంలో పోలీసులు నుంచి తాకీదు లు అందుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు


బోండా ఉమ అవాకులు చవాకులు పేలితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు..
నగరంలో ఐదు సంవత్సరాలు రౌడీ ఎమ్మెల్యే కి ప్రజలు ఓటు తో చెప్పిన గుణపాఠం సరిపోలేదా..
భార్య పేరుతో  భూకబ్జాలు... కుమారులు  బైక్ రైస్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ప్రజలు ఇంకా మర్చిపోలేదు అన్నారు..


వ్యాపారుల ను,ప్రజలను పీడించు కునే పార్టీ టిడిపి..
వారికి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్సిపి ... 
విమర్శలు చేసే టీడీపీకి సేవలు చేసే వైసీపీతో పోటీ పడలేదు అన్నారు..
ప్రజలకు పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని హామీ ఇచ్చారు...


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image