నాని, బోండా ఉమా విజయవాడ కు పట్టిన చీడ పురుగులు : దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

4 -5 -20. విజయవాడ.
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..


*నాని, బోండా ఉమా విజయవాడ కు పట్టిన చీడ పురుగులు*
 *పుష్కరాల సమయంలో చర్చిలు మసీదులు గుళ్ళు పడగొట్టిన ప్రజాద్రోహి కేసినేని నాని అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
*ఎంపీగా విజయవాడకు చేసింది శూన్యం*...
తన ఆర్థిక పెరుగుదలకు కారణమైన కేశినేని ట్రావెల్స్ ఉద్యోగుల ను సైతం మోసం చేసిన వ్యక్తి కేశినేని నాని... 
 
*కబ్జాల నాని, బోండా ఉమా చరిత్ర అందరికీ తెలుసు*...
 తాగి వచ్చి, మద్యం సీసాల తో ప్రెస్ మీట్ పెట్టే బోండా ఉమా ఇంకా ఏమి మాట్లాడగలరు...
వ్యాపారుల వ్యతిరేకి బోండా ఉమా...


టిడిపి అండ్ కో ఎవరికి సాయం చేయరు..
సాయం చేసే వారిపై నిందలు వేస్తారు....
ఎంపీకి 45 రోజుల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా. ?
బాబు డైరెక్షన్ లో టిడిపి నాయకులు సేవ ముసుగులో కరోనా వ్యాపింప చేయాలని ఉద్దేశంతోనే ప్రయత్నిస్తున్నారు...
సమాచారం లేకుండా జాగ్రత్తలు పాటించకుండా కూరగాయల పంపిణీ చేసిన ఎంపీ నాని తదితరులపై కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు సమర్థించిన మంత్రి...
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులకు అండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం...
ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల చర్యలను తప్పుబడుతూ ఎంపీ నాని, బోండా ఉమా వ్యాఖ్యలను మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఖండించారు..
ఇటీవల 47 డివిజన్ పరిధిలో ప్రభుత్వ లాక్ డౌన్ ఆదేశాలకు విరుద్ధంగా కనీసం సామాజిక దూరం పాటించకుండా పెద్ద ఎత్తున ప్రజలను జమచేసి ప్రాణాంతకమైన కరోనా వ్యాధి వ్యాపించే విధంగా ప్రవర్తించిన టిడిపి నాయకులు ఎంపీ నాని పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే... 


ఈ విషయంపై మంత్రి  మాట్లాడుతూ కూరగాయల పంపిణి లేదా సేవా కార్యక్రమాలు అనే వంకతో చంద్రబాబు అండ్ కో రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ప్రయత్నిస్తున్నారన్నారు..


గత టిడిపి ప్రభుత్వ లో పని చేసిన పోలీసులు ఇప్పుడు పని చేస్తున్నారు.. అప్పుడు మంచి ఇప్పుడు ఎందుకు అయ్యారు...
విమర్శల పై టిడిపి నాయకులకు పొంతన లేదు
ఒకరు 5 కోట్లు అంటే మరొకరు పది కోట్లు...
లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరు ఇబ్బంది పడకూడదనే సీఎం జగన్ మోహన్ రెడ్డి  పిలుపుమేరకు నియోజకవర్గంలో  వ్యాపారస్తులు, స్నేహితుల సహకారం తోనే  ఒక లక్షా ఐదువేల మందికి (ప్రతి ఇంటికి ఐదు కిలోల చొప్పున కూరగాయలు)... నియోజకవర్గంలోని వార్డ్ వాలెంటర్ల్లు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పురోహితులకు, మీడియా మిత్రులకు నిత్యవసర సరుకులు మరియు బియ్యం, మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు...
 
ఎంపీ కి 45 రోజులు తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు....
ఇప్పటివరకు ఎక్కడ తాగి ఫామ్హౌస్లో పడుకున్నావ్ అని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు..


కెనాల్ రోడ్లో వ్యాపారస్తుల ను బెదిరించిన విషయం గుర్తు లేదా..
అవసరం లేకున్నా రహదారి వెడల్పు పేరుతో కెనాల్ రోడ్లో వ్యాపారుల ను బెదిరించిన నాని గురించి అందరికీ తెలుసన్నారు..
పుష్కరాల సమయంలో దుర్గ గుడి వద్ద గోశాల తొలగించవద్దు అని అడిగేందుకు వచ్చిన వ్యాపారులతో బీహార్ దొంగల తో పోల్చిన వారిని అవమానించిన విషయం వ్యాపారులు మర్చిపోలేదు అన్నారు..
ఎంపీ కార్యాలయం పక్కన ఉన్న పబ్లిక్ స్థలాన్ని కబ్జా చేసిన విషయంలో పోలీసులు నుంచి తాకీదు లు అందుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు


బోండా ఉమ అవాకులు చవాకులు పేలితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు..
నగరంలో ఐదు సంవత్సరాలు రౌడీ ఎమ్మెల్యే కి ప్రజలు ఓటు తో చెప్పిన గుణపాఠం సరిపోలేదా..
భార్య పేరుతో  భూకబ్జాలు... కుమారులు  బైక్ రైస్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ప్రజలు ఇంకా మర్చిపోలేదు అన్నారు..


వ్యాపారుల ను,ప్రజలను పీడించు కునే పార్టీ టిడిపి..
వారికి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్సిపి ... 
విమర్శలు చేసే టీడీపీకి సేవలు చేసే వైసీపీతో పోటీ పడలేదు అన్నారు..
ప్రజలకు పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని హామీ ఇచ్చారు...


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image