కుటుంబ సెర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు చేయాలని అధికారులు అదేశం.: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష

విజయనగరంజిల్లా. 9.5.2020.


కరోనా నివారణ చర్యలపై విజయనగరం కలెక్టర్ ఆఫీస్ లో AP డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష...


సమావేశంలో పాల్గొన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పాముల పుష్ప వాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, SP రాజకుమారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు... 


కరోనా నియంత్రణలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక ద్రుష్టి పెట్టండి... 


కుటుంబ సెర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు చేయాలని అధికారులు అదేశం... 


పరిస్థితులను ఎదుర్కో వ డానికి అన్ని రకాలుగా సిద్ధం గా ఉండాలి, కరోనాయితర కేసులు ఎన్ని వస్తున్నాయో ఎప్పటికప్పుడు వివరాలు సేకరించండి.. 


ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న షెల్టర్లు, క్వారo టైన్ సెంటర్లు బాగుండేలా అన్ని చర్యలు తీసుకోవాలి... 


నియోజకవర్గం, మండల కేంద్రంలలో ఏర్పాటు చేసిన క్వారo టైన్ లో ఉన్న 75వేలకు పై గా పడకలను ముందోస్తు గా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశాలు ఇచ్చారన్న మంత్రి ఆళ్ల నాని.. 


క్వార o టైన్ లో సదుపాయాలను మరింత మెరుగు పరుచుకోవాలి.... 


లాక్ డౌన్ సమయంలో ప్రజలు బైటికి రాకుండా ప్రజలల్లో అవగాహన కల్పించండి... 


ప్రజలు భయపడవద్దు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది... 
రెడ్ జోన్ ఏరియా లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి... 



కరోనా కేసులు నమోదు అయినా ప్రాంతంలో సెర్వే చేయాలని అధికారులకు అదేశం.. 


ప్రజలు ఎక్కువగా ఎక్కడ గుమి కూడకుండా జాగ్రత్తలు తీసుకోండి... బౌతికదూరం పాటించడానికి ప్రజలకు అవగాహన కల్పించండి... 



AP డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image