డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్లు గా వాసన పట్టి ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది

*కె జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ జి అర్జున్ పత్రిక ప్రకటన*
*డాక్టర్ కె సుధాకర్ రావు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వ ఆసుపత్రి నర్సీపట్నం వారిని పోలీసులు కేజీహెచ్కు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తీసుకురాగా క్యాజువాలిటీ విభాగంలో పరీక్షించడం జరిగింది.


డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్లు గా వాసన పట్టి ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.


మద్యం ప్రభావం వలన అసభ్య పదజాలంతో అందరినీ తిడుతూ వైద్యానికి సహకరించలేదు అయినప్పటికీ అతికష్టం మీద వారి పల్స్ బీపీ లను పరీక్షించడం జరిగింది.


మద్యం మత్తులో ఉన్న కారణంగా రక్తంలో మద్యం శాతం పరీక్ష నిమిత్తం ఎఫ్ఎస్ఎల్ కు పంపడమైనది.


తదుపరి చికిత్స నిమిత్తం ప్రభుత్వం మానసిక ఆస్పత్రికి తరలించారు.*


*డాక్టర్ సుధాకర్ రావు ఎక్యూట్ హ్యాండ్ add comment సైకో సిస్ తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగిందని ప్రస్తుతం ప్రభుత్వ మానసిక వైద్యశాల యంలో వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు.
డాక్టర్ రాధా రాణి
 సూపరిండెంట్ ప్రభుత్వ  మానసిక వికలాంగుల ఆసుపత్రి*


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image