నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 

అమరావతి
18.5.2020


- నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ


- 8 లక్షల క్వింటాళ్లు పైగా విత్తనాలు సిద్ధం చేసిన ప్రభుత్వం


- ఇ-క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు విత్తనాలు


- ఖరీఫ్ పంటకు 5,07,599 క్వింటాళ్ళ వేరుశనగ ...


- 2,28,732 క్వింటాళ్ల వరి...


- 88,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు సిద్దం



- పచ్చిరొట్ట పంటల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ విత్తనాలపై 40 శాతం సబ్సిడీ


-13 రకాల వరి వంగడాలపై క్వింటాల్ కు రూ.500 సబ్సిడీ 


- గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల ధరల పట్టిక



- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద వరి వంగడాలకు సబ్సిడీ రెట్టింపు