ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు :ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని 

అమరావతి.. 3.4.3020.
====================
గౌరవమీడియా పెద్దలు,ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్ట్లు, బ్యూరో ఇంచార్జిలు,,, స్పెషల్ కరెస్పాండంట్స్,, ప్రింట్ &ఎలెక్రోనిక్ మీడియా ప్రతినిధులు,చిన్న పత్రికలప్రతినిధులు, ఫోటో జర్నలిస్ట్ లు, వీడియో జర్నలిస్ట్ లకు,,,డెస్క్ విభాగాలలో పని చేస్తున్న జర్నలిస్ట్ లు అందరికి పేరు పేరునా
 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు.....🙏🙏🤝🤝🤝💐💐🤝🙏
====================
ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని 
====================
====================
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
====================
దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉంటూ ఫోర్త్ ఎస్టేట్ అనే పదానికి వన్నె తీసుకువచ్చిన సీనియర్ జర్నలిస్టులకు, గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నిత్యం, నిరంతరం సేవలందిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. 
====================
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిష్పాక్షిక వారధులుగా ప్రజా ప్రయోజనమే పరమావధిగా పాత్రికేయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం దృష్టిలో మహనీయులే. వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోయేవే. 
====================
పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహనరెడ్డి గారు  ప్రభుత్వం కట్టుబడి ఉంది. పత్రికా స్వేచ్ఛకు, పాత్రికేయులకు పూర్తి సహాయ సహకారాలు ఇకమీదటా కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాను.. 


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుండి ప్రజలను కాపాడడానికి,,,,  ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల్లో అవగాహన,, జాగ్రత్తల పై మీడియా ద్వారా వివరిస్తూ,.రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి గారు  కరోనా నివారణకు చేస్తున్న యజ్ఞంలో 
భాగస్వామ్యం అవుతున్న మీడియా మిత్రులకు,,,, సెల్యూట్,,,, చేస్తున్నాను... 
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారం అందిస్తున్నాని... మీరు కూడా తమ వంతు, తోడ్పాటు అందించాలని మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను....... 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image