16.5.2020
అమరావతి
- ఎపిలో ప్రారంభమైన నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ.
- కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పిడిఎఫ్ బియ్యం, కేజీ శనగలు.
- రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ
- రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు.
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది.
- రాష్ట్రంలో బియ్యంకార్డు వున్న కుటుంబాలు 1,47,24,017
- కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862
- కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి
- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్
- రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు