కెమెరా కన్నుల్లో  ప్రజల  ముంగిట ఉంచే  👁️వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్స్.. ✍️జర్నలిస్ట్ కార్మికులకు   మే డే ✊🏿🚩 శుభాకాంక్షలు

అర్థం అయ్యే లోపు, దూరం అయ్యేది కల 
అర్థం అయ్యేలోపు,  ఒప్పుకో లేనిది వాస్తవం


 అర్థం అయ్యే లోపు, దగ్గర అయ్యేది స్నేహం
అర్థం తెలిసినా సరే, కొత్త అర్థం  వెతికేది ప్రేమ


 అర్థం అయినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం


సముద్రంలో అలలకు అలుపు లేదు..
ప్రపంచాన్ని ప్రజల ముంగిట నిలిపే వీడియో జర్నలిస్టుల కష్టాలకి శెలవు లేదు


 వీటన్నిటితో పాటు, అందాన్ని...ఆనందాన్ని     బాధను... బాంధవ్యాలను..  మంచిని.. చెడును, పల్లెటూరి నుంచి, పట్నం వరకు  ఈ ప్రపంచంలో జరిగే జరిగే ప్రతి సంఘటనను అనునిత్యం  కంటి మీద కునుకు లేకుండా...తమ కెమెరా కన్నుల్లో  బంధించి  ప్రజల  ముంగిట ఉంచే  👁️వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్స్.. ✍️జర్నలిస్ట్ కార్మికులకు 
 మే డే ✊🏿🚩
శుభాకాంక్షలు💐💐💐


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ కార్యవర్గం


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image