ఎపిలో వేసవి సందర్బంగా మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి. :పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

 


03.05.2020


అమరావతి 


 


- ఎపిలో వేసవి సందర్బంగా మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి. :పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


- గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు అత్యంత ప్రాధాన్యత. 


- ముందస్తు వేసవి ప్రణాళికతో మంచినీటి ఎద్దడికి చెక్. 


- వేసవిలో మంచినీటి కోరత లేకుండా గ్రామీణ నీటిసరఫరా విభాగం ద్వారా చర్యలు. 


- ముందుచూపుతో జనవరిలోనే రూ.204.75 కోట్లతో వేసవి ప్రణాళిక రూపకల్పన 


- దీనిలో భాగంగా రూ.5.80 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పనులు... 


- 2440 బోర్ బావులకు ఫ్లషింగ్ చేయడం.. 


- 968 బోరు బావులను మరింత లోతు చేయడం... 


-325 ఎస్ఎస్ ట్యాంక్ లలో పూడికతీత పనుల నిర్వహణ. 


- ఈ ఏడాది జూన్ వరకు ఈ ప్రణాళిక ప్రకారం మంచినీటి సరఫరా. 


- రాష్ట్ర వ్యాప్తంగా 8242 హ్యాబిటేషన్లలో మంచినీటి ఎద్దడి గుర్తింపు. 


- ఆర్ డబ్ల్యుఎస్ ద్వారా అన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న మంచినీటి సరఫరా 


- మొత్తం 2837 హ్యాబిటేషన్ లకు రోజుకు 13,488 ట్యాంకర్ ట్రప్పులతో కొనసాగుతున్న మంచినీటి సరఫరా



- 17.68 లక్షల మందికి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఆర్ డబ్ల్యుఎస్. 


- రూ.20.19 కోట్లతో 2055 హ్యాబిటేషన్ లలో పశువుల కోసం తాగునీటి సరఫరా 


- చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో పశువుల కోసం మంచినీటి సరఫరా. 


- రాష్ట్రంలోని 347 ప్రైవేట్ బోర్ వెల్స్ ద్వారా 330 హ్యాబిటేషన్లకు మంచినీటి సరఫరా 


- మండల స్థాయిలో మంచినీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు 


- ఆర్ డబ్ల్యుఎస్ ఇంజనీర్లు, పంచాయతీ ఇఓఆర్డీ, ఎంపిడీఓలతో పర్యవేక్షణ 


- స్పందనలో తాగునీటిపై వచ్చే ప్రతి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి 


- ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు. 



 జిల్లాల వారీగా గుర్తించిన హ్యాబిటేషన్లు, కంటిన్యుటీ ప్లాన్ :


-------------------------------------------------------------------------- 
జిల్లా   హ్యాబిటేషన్లు  వ్యయం (రూ.కోట్లలో...) 
-------------------------------------------------------------------------- 
శ్రీకాకుళం  150   1.71 
విజయనగరం  45   0.03 
విశాఖపట్నం  209   0.27 
తూర్పు గోదావరి  388   0.63 
పశ్చిమ గోదావరి  200   1.68 
కృష్ణా   577   9.85 
గుంటూరు  326   12.12 
ప్రకాశం   980   52.95 
నెల్లూరు   466   11.40 
చిత్తూరు   3103   52.49 
కడప   1064   31.60 
అనంతపురం  498   17.97 
కర్నూలు  236   12.07 
------------------------------------------------------------------------------------ 


- వైఎస్ఆర్ సుజల పథకంకు రూ.46.56 కోట్లతో అంచనాలు 


- రాష్ట్రంలో 46.56 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజల పథకం కింద మంచినీటి సరఫరా 


- శ్రీకాకుళం జిల్లాలో 5 క్లస్టర్ లకు రూ.31 లక్షలు.. 


- విశాఖపట్నం జిల్లాలో 7 క్లస్టర్ లకు రూ.61 లక్షలు...



- తూర్పు గోదావరిజిల్లాలో 3 క్లస్టర్ లకు రూ. 40 వేలు... 


- కృష్ణాజిల్లాలో 4 క్లస్టర్ లకు రూ.25 లక్షలు... 


- గుంటూరు జిల్లాలో 5 క్లస్టర్ లకు రూ.2.69 కోట్లు.. 


- ప్రకాశం జిల్లాలో 18 క్లస్టర్ లకు రూ.37 లక్షలు... 


- నెల్లూరు జిల్లాలో 14 క్లస్టర్ లకు రూ.16.68 కోట్లు... 


- చిత్తూరు జిల్లాలో 12 క్లస్టర్ లలో రూ.32 లక్షలు.. 


- కడపజిల్లాలో 5 క్లస్టర్ లలో రూ.90 లక్షలు.. 


- అనంతపురం జిల్లాలో 22 క్లస్టర్ లకు రూ.18.87 కోట్లు.. 


- కర్నూలు జిల్లాలో ఎనిమిది క్లస్టర్ లకు రూ.6.34 కోట్లతో ప్రతిపాదనలు 


- స్టేట్ డెవలప్ మెంట్ స్కీం కింద రాష్ట్రం వ్యాప్తంగా రూ.55.86 కోట్లతో సోలార్ స్కీంల నిర్వహణ 


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image