ఎపిలో వేసవి సందర్బంగా మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి. :పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

 


03.05.2020


అమరావతి 


 


- ఎపిలో వేసవి సందర్బంగా మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి. :పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


- గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు అత్యంత ప్రాధాన్యత. 


- ముందస్తు వేసవి ప్రణాళికతో మంచినీటి ఎద్దడికి చెక్. 


- వేసవిలో మంచినీటి కోరత లేకుండా గ్రామీణ నీటిసరఫరా విభాగం ద్వారా చర్యలు. 


- ముందుచూపుతో జనవరిలోనే రూ.204.75 కోట్లతో వేసవి ప్రణాళిక రూపకల్పన 


- దీనిలో భాగంగా రూ.5.80 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పనులు... 


- 2440 బోర్ బావులకు ఫ్లషింగ్ చేయడం.. 


- 968 బోరు బావులను మరింత లోతు చేయడం... 


-325 ఎస్ఎస్ ట్యాంక్ లలో పూడికతీత పనుల నిర్వహణ. 


- ఈ ఏడాది జూన్ వరకు ఈ ప్రణాళిక ప్రకారం మంచినీటి సరఫరా. 


- రాష్ట్ర వ్యాప్తంగా 8242 హ్యాబిటేషన్లలో మంచినీటి ఎద్దడి గుర్తింపు. 


- ఆర్ డబ్ల్యుఎస్ ద్వారా అన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న మంచినీటి సరఫరా 


- మొత్తం 2837 హ్యాబిటేషన్ లకు రోజుకు 13,488 ట్యాంకర్ ట్రప్పులతో కొనసాగుతున్న మంచినీటి సరఫరా



- 17.68 లక్షల మందికి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఆర్ డబ్ల్యుఎస్. 


- రూ.20.19 కోట్లతో 2055 హ్యాబిటేషన్ లలో పశువుల కోసం తాగునీటి సరఫరా 


- చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో పశువుల కోసం మంచినీటి సరఫరా. 


- రాష్ట్రంలోని 347 ప్రైవేట్ బోర్ వెల్స్ ద్వారా 330 హ్యాబిటేషన్లకు మంచినీటి సరఫరా 


- మండల స్థాయిలో మంచినీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక బృందాల ఏర్పాటు 


- ఆర్ డబ్ల్యుఎస్ ఇంజనీర్లు, పంచాయతీ ఇఓఆర్డీ, ఎంపిడీఓలతో పర్యవేక్షణ 


- స్పందనలో తాగునీటిపై వచ్చే ప్రతి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి 


- ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు. 



 జిల్లాల వారీగా గుర్తించిన హ్యాబిటేషన్లు, కంటిన్యుటీ ప్లాన్ :


-------------------------------------------------------------------------- 
జిల్లా   హ్యాబిటేషన్లు  వ్యయం (రూ.కోట్లలో...) 
-------------------------------------------------------------------------- 
శ్రీకాకుళం  150   1.71 
విజయనగరం  45   0.03 
విశాఖపట్నం  209   0.27 
తూర్పు గోదావరి  388   0.63 
పశ్చిమ గోదావరి  200   1.68 
కృష్ణా   577   9.85 
గుంటూరు  326   12.12 
ప్రకాశం   980   52.95 
నెల్లూరు   466   11.40 
చిత్తూరు   3103   52.49 
కడప   1064   31.60 
అనంతపురం  498   17.97 
కర్నూలు  236   12.07 
------------------------------------------------------------------------------------ 


- వైఎస్ఆర్ సుజల పథకంకు రూ.46.56 కోట్లతో అంచనాలు 


- రాష్ట్రంలో 46.56 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజల పథకం కింద మంచినీటి సరఫరా 


- శ్రీకాకుళం జిల్లాలో 5 క్లస్టర్ లకు రూ.31 లక్షలు.. 


- విశాఖపట్నం జిల్లాలో 7 క్లస్టర్ లకు రూ.61 లక్షలు...



- తూర్పు గోదావరిజిల్లాలో 3 క్లస్టర్ లకు రూ. 40 వేలు... 


- కృష్ణాజిల్లాలో 4 క్లస్టర్ లకు రూ.25 లక్షలు... 


- గుంటూరు జిల్లాలో 5 క్లస్టర్ లకు రూ.2.69 కోట్లు.. 


- ప్రకాశం జిల్లాలో 18 క్లస్టర్ లకు రూ.37 లక్షలు... 


- నెల్లూరు జిల్లాలో 14 క్లస్టర్ లకు రూ.16.68 కోట్లు... 


- చిత్తూరు జిల్లాలో 12 క్లస్టర్ లలో రూ.32 లక్షలు.. 


- కడపజిల్లాలో 5 క్లస్టర్ లలో రూ.90 లక్షలు.. 


- అనంతపురం జిల్లాలో 22 క్లస్టర్ లకు రూ.18.87 కోట్లు.. 


- కర్నూలు జిల్లాలో ఎనిమిది క్లస్టర్ లకు రూ.6.34 కోట్లతో ప్రతిపాదనలు 


- స్టేట్ డెవలప్ మెంట్ స్కీం కింద రాష్ట్రం వ్యాప్తంగా రూ.55.86 కోట్లతో సోలార్ స్కీంల నిర్వహణ 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు