గ్యాస్ లీక్ బాధితులకు భవిష్యత్ లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 12-05-2020,
అమరావతి.


*విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాద బాధితులపై ఆ ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది : 'సీఎస్ఐఆర్'-'ఎన్ఈఈఐఆర్' నిపుణులు*


గ్యాస్ లీక్ బాధితులకు భవిష్యత్ లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*ఇప్పటికే బాధితుల ఆరోగ్యంపై పూర్తి బాధ్యత తీసుకుని  ప్రభుత్వం వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


*బాధితులకు రాబోయేకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఎలాంటివైనా, ఎంతటివైనా జీవితకాలం ఉచితంగా చికిత్స అందిస్తాం : మంత్రి మేకపాటి*


*ప్రజలక్షేమమే ప్రథమ కర్తవ్యమని భావించే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టైరిన్ తరలించేందుకు ఆదేశాలిచ్చారు : మంత్రి గౌతమ్ రెడ్డి*


*ఎల్జీ పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న 13వేల టన్నుల స్టైరిన్ నుసీఎం ఆదేశాలానుసారం దక్షిణ కొరియాకు తరలిస్తున్నాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


*రాష్ట్రలో మరో ప్రమాదానికి అవకాశం లేకుండా 13 జిల్లాలలో అనుమానం ఉన్న అన్ని పరిశ్రమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం : మంత్రి మేకపాటి*


-----------------------------------------