ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :

ది.16.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  



గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 48  కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2205 ,, వైద్య సేవలు పొందుతున్న 803 ,  డిశ్చార్జ్ అయిన వారు 1353 , మరణించిన వారు 49 .  



గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన
 కరోనా పరీక్షలు  - 9,628
మొత్తం చేసిన  పరీక్షలు  : 2, 29, 080
వాటిలో  పోసిటివ్ కేసులు: 2, 205(0.962%) ; 
మరణాలు   : 49 ( 2.22 % ) .



జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు లేవు,  మొత్తం  122 ,  చికిత్స పొందుతున్న వారు 25, డిశ్చార్జి అయిన వారు 93 ,  మరణించిన వారు 4 ; 



చిత్తూరు  : కొత్త కేసులు 8  ,  మొత్తం  173 ,   చికిత్స పొందుతున్న వారు 96 , డిశ్చార్జి అయిన వారు 77 ,   మరణించిన వారు లేరు ; 
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన  8 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం  52 ,  చికిత్స పొందుతున్న వారు 14 , డిశ్చార్జి అయిన వారు 38 , మరణించిన వారు లేరు; 



గుంటూరు : కొత్త కేసులు 9 ,  మొత్తం  413 ,  చికిత్స పొందుతున్న వారు 148 , డిశ్చార్జి అయిన వారు 257, మరణించిన వారు 8 ; 
( గుంటూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


వైఏస్సార్ కడప : కొత్త కేసులు    1 ,  మొత్తం  102 ,  చికిత్స పొందుతున్న వారు 37 , డిశ్చార్జి అయిన వారు 65 , మరణించిన వారు లేరు ; 
( కడప జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)



కృష్ణా : కొత్త కేసులు 7 ,   మొత్తం  367 ,  చికిత్స పొందుతున్న వారు 142 , డిశ్చార్జి అయిన వారు 211 , మరణించిన వారు  14 ;
 


కర్నూలు: కొత్త కేసులు 9 ,  మొత్తం  608 ,  చికిత్స పొందుతున్న వారు 199 , డిశ్చార్జి అయిన వారు 390 , మరణించిన వారు 19 ; 
( కర్నూలు జిల్లాలో ఈరోజు వొచ్చిన 9 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


నెల్లూరు : కొత్త కేసులు 9 ,  మొత్తం  149 ,  చికిత్స పొందుతున్న వారు 65 , డిశ్చార్జి అయిన వారు 81 , మరణించిన వారు 3 ;
( నెల్లూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన 9 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వచ్చినవి)



ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  63 , ,చికిత్స పొందుతున్న వారు లేరు , డిశ్చార్జి అయిన వారు 63 , మరణించిన వారు లేరు ; 



శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  7 ,  చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ; 



విశాఖపట్నం : కొత్త కేసులు  4 , మొత్తం  72 ,  చికిత్స పొందుతున్న వారు 45 , డిశ్చార్జి అయిన వారు 26 , మరణించిన వారు 1 ; 
( విశాఖపట్నం జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 2 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


విజయనగరం - కొత్త కేసులు  లేవు , మొత్తం  7 ,  చికిత్స పొందుతున్న వారు 7 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



పశ్చిమ గోదావరి : కొత్త కేసులు 1 ,  మొత్తం 70 ,  చికిత్స పొందుతున్న వారు 22 ,  డిశ్చార్జి అయిన వారు 48 ,  మరణించిన వారు లేరు ;


ఈ రోజు నిర్ధారించిన 48 కేసుల్లో, 31 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వొచ్చినవి.



ఇతర రాష్ట్రాల వారు : 


కేసులు మొత్తం 150, ( ఒడిశా 10 , మహారాష్ట్ర 101, గుజరాత్ 26, కర్ణాటక 1, పశ్చిమ బెంగాల్ 1 , రాజస్థాన్ 11 )