రైతుల పాట్లు- అగచాట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్న రైతులు. బిజెపి  మద్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి  బండారు . 

రైతుల పాట్లు- అగచాట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్న రైతులు. బిజెపి  మద్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి  బండారు .
నెల్లూరు,మే 2 :       (అంతిమ తీర్పు. ప్రతినిధి .) కరోనా కష్టకాలంలో రైతులు  లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ లేనే లేదు అని చెప్పుటకు నిదర్శనం కనిపిస్తుంది . ఇటువంటి  ఆపత్కాలంలో కూడా ప్రజలకు ఆహార సామగ్రిని  కొత్త కలిగింది  రైతు మాత్రమే . రైతే రాజు అన్న చందంగా  ఏ కాలంలోనైనా రైతులు పండిస్తున్న పంటలు పైనే  ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందని అటువంటి వ్యవస్థపై దృష్టి సారించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవని, రైతులు పడుతున్న పాట్లు అగచాట్ల పై  ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ మద్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండారు సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు , విపరీత గాలులు కారణంగా అరటి, మామిడి,  వరి పంట రైతులు విపరీతంగా పోయిన పరిస్థితులు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ మహమ్మారి కరువు కష్ట కాలం లోనూ రైతాంగం పూర్తిగా దెబ్బతింటుందని తెలిపారు . లక్షలు ఖర్చుపెట్టి  పెంచిన అరటి పంటను , చేతికి వచ్చే సమయానికి  కూలీలు దొరక్క పంటను కోసుకొని మార్క 


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image