విజయవాడ : జూన్ 16 (అంతిమతీర్పు) : ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్* ఒక దొంగకి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఏపీలో పాలన అలా ఉంది అసెంబ్లీలో ఎటువంటి చర్చ లేకుండా, సభలో ప్రతిపక్షాలు లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకున్నారు దొంగతనంగా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించుకోవడాన్ని ఖండిస్తున్నాం అమరావతిని తరలించవద్దు అని ఐదు కోట్ల మంది ఆంధ్రుల చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు జగన్ నిరంకుశంగా తాను అనుకున్నదే చేయాలని పట్టుదలతో మూర్ఖంగా బిల్లులను ఆమోదించుకున్నారు ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది ప్రభుత్వ తీరుపై రాజధాని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు
Popular posts
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
• Valluru Prasad Kumar
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
• Valluru Prasad Kumar
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
• Valluru Prasad Kumar
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
• Valluru Prasad Kumar
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn