కావలి ,జూన్ 17 (అంతిమ తీర్పు) : ప్రాణాలు అర్పించిన వీరజవానులకు నివాళులు .... బీజేపీ నాయకులు పసుపులేటి సుధాకర్ ఆదేశానుసారం కావలి భారతీయజనతా పార్టీ కార్యాలయంలో మహిళానాయకురాలు పద్మావతీశ్రీదేవి ఆధ్వర్యంలో ముందుగా మన దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరజవానులను స్మరిస్తూ భరతమాత పాదాలకు పుష్పాంజలిఘటించి వీరజవానులకు అశ్రునివాళి అర్పించటం జరిగింది . అనంతరం మోడీగారి పాలన ఐదేళ్ళు పూర్తి చేసుకుని మళ్ళీ విజయఫధాన ముందుకెళ్తున్నందుకు భాజపా శ్రేణులంతా విజయోత్సవాలు చేశారు. ఈకార్యక్రమంలో అలహరి హేమంత్, 16వవార్డు ఇంచిర్జి గుర్రంకొండ అరుణ్ కుమార్, 36వవార్డు ఇన్చిర్జి వెంకటేశ్వర్లు, వెంకటే, రాజావీధి ఇన్చిర్జి దూబగుంట పద్మిని, 7,వ వార్డ్ ఇన్చార్జి మోళగిరి శారద, 9వ వార్డ్ ఇన్చార్జి లావణ్య,37వవార్డ్ ఇన్చార్జి రాజారామారావు పాల్గొన్నారు.