*పెట్రోలు బంకును తనిఖీ చేసిన తహసిల్ధారు* వింజమూరు, జూన్ 30 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు-కావలి రోడ్డులోని సుభాషిని ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను మంగళవారం సాయంత్రం తహసిల్ధారు యం.వి.కే.సుధాకర్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్రోలు, డీజిల్ నిల్వలను, రికార్డులలో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. వాహనాలకు పెట్రోలు, డీజిల్ నింపే సమయంలో డిజిటల్ మీటర్లను పరిశీలిస్తూ ధరల వివరాలను వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెట్రోలు బంకు నిర్వాహకులకు, సిబ్బందికి తహసిల్ధారు పలు సూచనలు చేశారు.
Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
• Valluru Prasad Kumar
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
• Valluru Prasad Kumar
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
• Valluru Prasad Kumar
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
• Valluru Prasad Kumar
పారిశుధ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి* (హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్)
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn