వింజమూరు: ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పాలన పూర్తయిన సందర్భంగా చేజర్ల మండలం మడపల్లి నుండి ప్రకాశం జిల్లా మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టిన వై.సి.పి జిల్లా అధికార ప్రతినిధి పూనూరు.రామ మనోహర్ రెడ్డి, ఈ సందర్భంగా రామ మనోహర్ రెడ్డికి వింజమూరులో ఘన స్వాగతం పలికిన వై.సి.పి నేతలు గణపం.బాలక్రిష్ణారెడ్డి, గువ్వల.క్రిష్ణారెడ్డి, మలిరెడ్డి.విజయకుమార్ రెడ్డి, గణపం.క్రిష్ణకిరణ్ రెడ్డి, సూరం.సుధాకర్ రెడ్డి, గువ్వల.రాజారెడ్డి తదితరులు....
Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
• Valluru Prasad Kumar
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
• Valluru Prasad Kumar
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
• Valluru Prasad Kumar
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
• Valluru Prasad Kumar
పారిశుధ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి* (హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్)
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn