వింజమూరు: ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పాలన పూర్తయిన సందర్భంగా చేజర్ల మండలం మడపల్లి నుండి ప్రకాశం జిల్లా మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టిన వై.సి.పి జిల్లా అధికార ప్రతినిధి పూనూరు.రామ మనోహర్ రెడ్డి, ఈ సందర్భంగా రామ మనోహర్ రెడ్డికి వింజమూరులో ఘన స్వాగతం పలికిన వై.సి.పి నేతలు గణపం.బాలక్రిష్ణారెడ్డి, గువ్వల.క్రిష్ణారెడ్డి, మలిరెడ్డి.విజయకుమార్ రెడ్డి, గణపం.క్రిష్ణకిరణ్ రెడ్డి, సూరం.సుధాకర్ రెడ్డి, గువ్వల.రాజారెడ్డి తదితరులు....