*అమరావతి: దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై మరోసారి అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్*
*సహాయ కార్యక్రమాలకోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి*
*ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్*
*బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ మంత్రులకు, అధికారులకు ఆదేశం*
10లక్షల చొప్పున ఆర్థిక సహాయం