వెటరన్ జర్నలిస్టులకు ఆహ్వానం:
మిత్రులారా!
జర్నలిజమే వృత్తిగా మార్చుకొని, దీర్ఘకాలంగా పత్రికా రంగంలో పనిచేస్తూ, పేరు గొప్ప- ఊరు దిబ్బ చందాన యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై జీవనం సాగిస్తూ, వృద్ధాప్యానికి చేరువైనా, చివరికి ఏమి మిగుల్చుకోని దుస్థితిలో వెటరన్ జర్నలిస్టులు కనీస సౌకర్యాలకు కూడా దూరమై బతుకులు సాగిస్తున్నాం. ఈ స్థితిలో మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కనీస సౌకర్యాల కల్పన కోసం అభ్యర్థించనున్నాం. ఈ సంకల్పన కార్యరూపం దాల్చేందుకు ఈనెల (15-09-2019) ఆదివారం ఉదయం 9-30 గంటలకు తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డు నందలి రాస్ బిల్డింగ్స్ నందు సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్రంలోని వెటరన్ జర్నలిస్టులు అందరూ హాజరు కావాలని కోరుచున్నాము. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జర్నలిస్ట్ మిత్రులందరూ ఏ యూనియన్ల లో ఉన్న ప్పటికీ ఈ కార్యక్రమానికి సహకరించి చేయూత ఇవ్వవలసినదిగా కోరుచున్నాం. మరియు ఈ మెసేజ్ ను రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ పంపవలసినదిగా కోరుచున్నాం.
వివరాలకు:
కన్వీనర్, ఎస్ ఎస్ పి మని కుమార్ 9908022679
కో కన్వీనర్లు:
జి శ్రీధర్ , 9398511649,
కే శ్రీనివాసులు 9441980745
వెటరన్ జర్నలిస్టులకు ఆహ్వానం