పేషెంట్లకు డయాలసిస్ చేసేందుకు 15 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించాం

*పేషెంట్లకు డయాలసిస్ చేసేందుకు 15 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించాం* 


 *కృష్ణా కలెక్టర్*ఇంతియాజ్* 


 *విజయవాడ* 


*జిల్లాలో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న డయాలసిస్ రోగుల కోసం 15 ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్సలు పొందాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు*.


*కరోనా మూలంగా జిల్లాలో లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉన్నారన్నారు*


*డయాలసిస్ పేషెంట్లు తమ ఆరోగ్య చికిత్సల కోసం ఇబ్బందులు పడకుండా కొన్ని ఆసుపత్రులను గుర్తించామన్నారు*


*సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ఆశక్తి చూపవద్దని స్థానికంగానే గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ నగరాల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామన్నారు* 


ఈ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటే అందుకు కావలసిన డబ్బు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.


  విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్న నెఫ్రోప్లస్ విభాగంలో


నూజివీడులోని ఏరియా ఆసుపత్రి, 


జిల్లా ఆసుపత్రి మచిలీపట్నం,


 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జగ్గయ్య పేటలలో ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డయాలసిస్ పరీక్షలు కూడా చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. 


 *జిల్లా వారీగా గుర్తించిన ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి* .


నగరంలోని రామవరప్పాడు లో ఉన్న ఆయుష్ హెల్త్ కేర్,


 పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న ఆంధ్రా హైల్ డయాగ్నోస్టిక్, 


భవానీపురంలో ఉన్న ఆంధ్రా ఆసుపత్రి, 


గవర్నర్ పేటలోని ఆంధ్రా ఆసుపత్రి, 


పోరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రి, 


తాడిగడప కామినేని హాస్పిటల్,


 సూర్యారావు పేటలోని లైఫ్ లైన్ త్రిమూర్తి హాస్పిటల్,


 సొంటినేని హాస్పిటల్,


 సూర్యారావు పేటలోని శ్రీ అనూ స్పెషాలిటీ హాస్పిటల్,


 సనత్నగర్ లోని టైం హాస్పటల్,


 సూర్యారావు పేట లో విజయ సూపర్ స్పెషాలిటీ -


 హాస్పిటల్ అలాగే గుడివాడలోని అన్నపూర్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,


 మచిలీపట్నం లో ఆంధ్రా హాస్పటల్స్ ఉన్నాయి.


 కానూరు లోని నాగార్జున హాస్పటల్


, వినాయకథియేటర్ ప్రక్కన హాస్పిటల్, లబ్బి పేటలో శ్రీ స్వరూప హాస్పిటల్ ఉన్నాయని 
డయాలసిస్ రోగులు ఇబ్బందులు పడొద్దన్నారు కలెక్టర్..........


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image