తూర్పు ,పశ్చిమ గోదావరి, విజయనగరం ,శ్రీకాకుళం జిల్లాలకు పిడుగు హెచ్చరిక


తూర్పు ,పశ్చిమ గోదావరి, విజయనగరం ,శ్రీకాకుళం జిల్లాలకు పిడుగు హెచ్చరిక


⛈⛈  *తూర్పు గోదావరి జిల్లా*
*రాజమండ్రి అర్బన్ & రూరల్,*
*రంపచోడవరం ,తుని ,తొండంగి,*  *రౌతులపూడి ,ప్రత్తిపాడు, కోటఉరట్ల, రాజఓమంగి, కడియం*


⛈⛈  *పశ్చిమ గోదావరి జిల్లా*
*కొయ్యలగూడెం, గోపాల పురం, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, తాళ్లపూడి, చాగల్లు ,కొవ్వూరు, నిడదవోలు*


⛈⛈ *విజయనగరంజిల్లా*
*బలిజిపేట, సీతానగరం, గరుగుబిల్లి, బొబ్బిలి ,తెర్లాం*


⛈⛈  *శ్రీకాకుళం జిల్లా*
*రేగిడిఆమదాలవలస, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, లక్ష్మీ నర్సుపేట, హిరమండలం పాతపట్నం వంగర*


మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.


 🌳 *ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి*.


- *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
శ్రామిక జాతికి  మే డే దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మి చారిటబుల్.ట్రస్ట్, మే డే.శుభాకాంక్షలు
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image