పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరిన ఐదుగురు ఎంపీ లు 

ఎంవీవీసత్యనారాయణ పార్టీ ఆఫీస్ (విశాఖ ఎంపీ)
గళం విప్పుతాం .......
పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరిన ఐదుగురు ఎంపీ లు
విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి వీడ్కోలు పలికిన పార్టీ శ్రేణులు 
పలు విషయాలపై పార్లమెంట్ లో గళమెత్తనున్నట్టు ఎంపీల స్పష్టం
విశాఖపట్నం , నవంబర్ 18 
ప్రత్యేక హోదా సాధన ,పోలవరం నిధుల కేటాయింపు ,ఆయా పార్లమెంట్ పరిధులలో అభివృద్ధికి కేంద్రం నుంచి రాబట్టేలా గళం విప్పుతామని వై ఎస్ ఆర్ సిపి  ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ ,గొడ్డేటి మాధవి ,బెల్లాన చంద్ర శేఖర్ ,వంగా గీత ,సంజీవ్ కుమార్ లు అన్నారు. న్యూ ఢిల్లీ లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం వారు ఢిల్లీ పయనమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అధినేత ,ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సూచనల మేరకు పార్లమెంట్  సమావేశాల్లో రాష్ట్రసమస్యలను గట్టిగా ప్రస్తావిస్తామన్నారు. ఈ క్రమంలో నగర పార్టీ శ్రేణులు ఎంపీలకు ఘన వీడ్కోలు పలికారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు