ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌ పై సీఎం శ్రీ వైయస్.జగన్‌ సమీక్ష

*25.11.2019*
*అమరావతి*


*ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌ పై సీఎం శ్రీ వైయస్.జగన్‌ సమీక్ష


*టూరిజం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చిన అధికారులు*
*వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్, బొటానికల్‌ గార్డెన్, గండి టెంపుల్‌ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్‌ సఫారీ, పీకాక్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ ఎస్టిమేషన్‌ వివరాలు సీఎంకి దృష్టికి తీసుకొచ్చిన అధికారులు*
బ్యూటిఫికేషన్‌ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్స్‌ ఉండాలి : సీఎం
ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టును ఆకర్షణీయంగా ఉండేలా దూపొందించాలి: సీఎం
కాలక్రమేణా సుందరీకరణప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన పనులు చేపట్టండి: సీఎం 
కడప, పులివెందులను మోడల్‌టౌన్స్‌గా తీర్చిదిద్దాలి, పైలెట్‌ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం
ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకొవాలి


*పులిచింతలలో  వైయస్ఆర్ ఉద్యానవనం ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు*
*విశాఖపట్నంలో లుంబినీ పార్క్‌ అభివృద్దిని సీఎంకి వివరించిన అధికారులు*
*పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ఇదే తరహాలో పార్క్‌ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం*


సమీక్షా సమావేశానికి హాజరైన కడప ఎంపీ శ్రీ వైయస్‌.అవినాష్‌ రెడ్డి,  ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ అధికారులు