విద్యార్థులు కు నోటేబుక్స్ పంపిణీ

ఈరోజు జాతీయ బాలల హక్కుల కోసం పుస్తకాలు
చాచా నెహ్రూ జయంతి, పురస్కరించుకొని ఈ రోజున చరిత్రలో ప్రసిద్ధి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా వాసవిఎవర్ గ్రీన్ క్లబ్ కార్యదర్శి, గుండా ప్రభాకర్ గుప్త వరంగల్ జిల్లా జన్మదిన సందర్భంగాఒకే రోజున రావడం చాలా అభినందనీయం అని వాసవి క్లబ్ మరియు జన్మదిన సందర్భంగా గుప్త  వరంగల్ తూర్పు కోట లోని ప్రభుత్వ ప్రాధమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యార్థిని మిఠాయిలు, పళ్ళు నోట్ బుక్స్, తదితర వైగరప్రభాకర్ గుప్తా జన్మదిన సందర్భంగా నేడు ప్రముఖుల సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది. ఈదే రోజున మన చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే తనపుట్టినరోజు రావడం కూడా చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు .ఈ జన్మదిన సందర్భంగా నేను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు ప్రసాదించిన ఈ రోజున నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ప్రభాకర్ తెలిపారు అనంతరం ఆయన కు జన్మదిన కార్యక్రమాల సందర్భంగా గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంపిణీ ఈ కార్యక్రమంలో ఎవర్గ్రీన్ వాసవి క్లబ్  అధ్యక్షులు వై శ్రీధర్ ,కోశాధికారి గంపా నవీన్ కుమార్, చిట్టిమల్ల శ్రీనివాసరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు,గంగాధర్ పలువురు టీచర్లు మరియు క్లబ్ సభ్యులు సమావేశం అనంతరం ఆర్యవైశ్యులు నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నీ పుట్టినరోజా కాకుండా జాతీయ నాయకుడు పుట్టినరోజు కూడా కలిసి రావడం అదృష్టమని పలువురు నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.వాసవి క్లబ్ నెంబర్ వే కాకుండా వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ గవర్నర్ గా వ్యవహరిస్తూన్న  కుటుంబ సభ్యులు సమావేశం అనంతరం ఆయన ను ఎంతో పెద్ద ఎత్తున ఇంకా ఎదగాలని 55 సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతంగా కీలకమైన పదవులను అధిరోహించాలని ఆశీర్వదించారు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image