ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే లాఠీ ఛార్జి చేస్తాం-సిఐ శ్రీధర్,

ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే లాఠీ ఛార్జి చేస్తాం-సిఐ శ్రీధర్,


ఎమ్మిగనూరు,మార్చి, 24 (అంతిమతీర్పు):- 
 ఎమ్మిగనూరు పట్టణంలో కరోన వైరస్ వ్యాప్తి  చెందకుండ  ప్రజలు ఇంటికే పరిమితము కావాలని సూచించారు.పట్టణ గ్రామీణ ప్రాంత  ప్రజలు అనవసరంగా రోడ్ల పైకి వస్తే లాఠీ ఛార్జి చేసి కేసులు నమోదు చేస్తామని పట్టణ సిఐ శ్రీధర్ తెలిపారు.పట్టణంలోని కర్ఫ్యూ విధించినా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారని కర్ఫ్యూ విధించిన స్వేచ్ఛ గా అలా తిరగడంతో 144 సెక్షన్ అమలులో ఉన్నందువల్ల మేము లాఠీఛార్జ్ చేయకతప్పదని వెల్లడించారు. భద్రంగా ఇళ్లలో ఉంటారా లేక  అనవసరంగా  రోడ్లపైకి వస్తే వెయ్యి రూపాయల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష విధించడం ఖాయమంటూ   మైకు లో ప్రజలకు వివరించారు. ఈ పోరాటం  పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలు కరోన వైరస్ బారిన పడకుండ మనుగడ కాపాడుకోవడం కోసం జరుగుతుందన్నారు. దయచేసి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలుఖచ్చితంగా పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు  పాటించాలని పట్టణ సిఐ. శ్రీధర్ తెలిపారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు