జర్నలిస్ట్ ల ను ఆదుకోవాలని భూపాలం సతీష్ బాబు లేఖలు

జర్నలిస్ట్ లకు తక్షణం రూ.50 లక్షలు ప్రమాద భీమా, నెలకు రూ. 5000 ఉచిత నగదు, నిత్యావసర వస్తువులు పంపణి చేయాలని డిమాండుతో కూడిన ఒక వినతి పత్రాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్కు అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా తరుపున  అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపాలం సతీష్బాబు ఇవ్వడం జరిగింది. అలాగే..గౌరవనియులైన రాష్ట్ర ముఖ్య మంత్రికి, సమాచార కమిషనర్ గారికి, గౌరవనియులైన ప్రధానమంత్రికి, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గారికి పంపడం జరిగింది. అందులో..జర్నలిస్టులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలాంటి ta, da, salary ఇతరత్రా తీసుకోకుండాను అలాగే ఎవ్వరి సహకారం లేకుండానే ప్రాణాలకు తెగించి covid-19 pi వార్తలు వ్రాస్తున్నారు. ఇప్పటికే 4 స్టేట్స్ లో జర్నలిస్టులకు కరోన సోకిన విషయం తెలిసిందే. మరి వీరి భవిషేత్తు ఎలా?. అన్న ప్రశ్న ఎదురవుతోంది.ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇట్లు
భూపాలం సతీష్ బాబు,
అధ్యక్షుడు,
అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా,
ఆంధ్ర ప్రదేశ్.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image