ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.


     కావలి ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు) :)    శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గురువారం జలదంకి మండలం లోని కొత్తపాలెం ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గౌరవరం,ముంగమూరు,తాళ్ళపాలెం పంచాయతీ ల చెరువు కు రెండో పంటకు ప్రతి ఎకరానికి పూర్తి గా నీళ్ళు అందించే బాధ్యత తమదని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ అధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు అందరూ పాల్గొన్నారు.