విత్తనాల రాయితీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఎపి ప్రభుత్వం.

అమరావతి
24.4.2020


ఖరీఫ్ సీజన్ (2020) కు సంబంధించి రాయితీపై విత్తనాల పంపిణీకి సిద్దం.


విత్తనాల రాయితీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఎపి ప్రభుత్వం.


*ఏడాదిలో ఒక పంట పండించే ప్రాంతంలో 2.5 ఎకరాలకు...*
*ఏడాదిలో రెండు పంటలు పండించే ప్రాంతంలో 5 ఎకరాలు...*
*వాస్తవ సాగు విస్తీర్ణంలో ఏది తక్కువైతే దానికి విత్తనాల సరఫరా.*


*డి-క్రిష్ యాప్ ద్వారా రైతుభరోసా కేంద్రాల వద్ద సబ్సిడీ విత్తనాల పంపిణీ.*


*ఆదేశాలు జారీ చేసిన వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్.*