ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  

ది.13.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  



గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 40,  ఇతర రాష్ట్రాలవి  8  మొత్తం 48 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2064, ఇతర రాష్ట్రాలవి 73తో కలిపి 2137 , వైద్య సేవలు పొందుతున్న వారు  రాష్ట్రానివి 875 , ఇతర రాష్ట్రాలవి  73 మొత్తం 948, డిశ్చార్జ్ అయిన వారు 1142 , మరణించిన వారు 47 .  



గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు  - 9,284  మొత్తం ఇప్పటి వరకు చేసినవి  2,01,158  వాటిలో రాష్ట్రానికి చెందిన పోసిటివ్ కేసులు 2064   (1.03 %) మరణాలు 47 (2.28 %).


 


జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు 3 ,  మొత్తం  118 ,  చికిత్స పొందుతున్న వారు 65 , డిశ్చార్జి అయిన వారు 49 ,  మరణించిన వారు 4 ; 



చిత్తూరు  : కొత్త కేసులు 11  ,  మొత్తం  142 ,   చికిత్స పొందుతున్న వారు 68 , డిశ్చార్జి అయిన వారు 74 ,   మరణించిన వారు లేరు ; 
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 3 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


తూర్పు గోదావరి: కొత్త కేసులు 4 ,  మొత్తం  51 ,  చికిత్స పొందుతున్న వారు 16 , డిశ్చార్జి అయిన వారు 35 , మరణించిన వారు లేరు; (తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు వొచ్చిన 4 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)



గుంటూరు : కొత్త కేసులు 12 ,  మొత్తం  399 ,  చికిత్స పొందుతున్న వారు 166 , డిశ్చార్జి అయిన వారు 225 , మరణించిన వారు 8 ; 



వైఏస్సార్ కడప : కొత్త కేసులు    లేవు ,  మొత్తం  97 ,  చికిత్స పొందుతున్న వారు 41 , డిశ్చార్జి అయిన వారు 56 , మరణించిన వారు లేరు ; 


కృష్ణా : కొత్త కేసులు 3 ,   మొత్తం  349 ,  చికిత్స పొందుతున్న వారు 133, డిశ్చార్జి అయిన వారు 202 , మరణించిన వారు  14 ;
 


కర్నూలు: కొత్త కేసులు 7 ,  మొత్తం  591 ,  చికిత్స పొందుతున్న వారు 277 , డిశ్చార్జి అయిన వారు 297 , మరణించిన వారు 17 ; 



నెల్లూరు : కొత్త కేసులు లేవు ,  మొత్తం  111 ,  చికిత్స పొందుతున్న వారు 31,  డిశ్చార్జి అయిన వారు 77 , మరణించిన వారు 3 ;



ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ; 



శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 1 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ; 



విశాఖపట్నం : కొత్త కేసులు  లేవు , మొత్తం  66 ,  చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ; 



విజయనగరం - కొత్త కేసులు  లేవు , మొత్తం  4 ,  చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; 



పశ్చిమ గోదావరి : కొత్త కేసులు లేవు,  మొత్తం 68 ,  చికిత్స పొందుతున్న వారు 30 ,  డిశ్చార్జి అయిన వారు 38 ,  మరణించిన వారు లేరు ;


ఇతర రాష్ట్రాల వారు : 


 కొత్త కేసులు 8 , మొత్తం 73 ,( ఒడిశా 8 , మహారాష్ట్ర 38 , గుజరాత్ 26, కర్ణాటక 1) చికిత్స పొందుతున్న వారు 73 ,  డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;